Webdunia - Bharat's app for daily news and videos

Install App

చినజీయర్ మంగ‌ళాశాస‌న‌ములు అందుకున్న‌ మంత్రి వెలంప‌ల్లి

Webdunia
సోమవారం, 9 నవంబరు 2020 (21:44 IST)
శ్రీ‌శ్రీ‌శ్రీ  త్రిదండి చినజీయర్ స్వామి వారిని మంత్రి  వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు  హైద‌రాబాద్‌లో  షంషాబాద్ ఆశ్ర‌మంలో సొమ‌వారం క‌లిసి  ఆశీస్సులు అందుకున్నారు. 

చినజీయర్ స్వామి ఆశ్ర‌మంలో శ్రీ రామ మ‌హా క్ర‌తువు జ‌రుగుతున్న సంద‌ర్భంగా మంత్రి  చిన‌జీయ‌ర్ స్వామివారిని కలిసి మంగ‌శా శాస‌న‌ములు అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రిని చిన జీయర్ స్వామి  సత్కరించి.. సత్య సంకల్పను అందజేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments