Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్‌ను ప్రజలు ఛీ కొట్టినా బుద్ది రాలేదు: మంత్రి వెలంప‌ల్లి

Webdunia
మంగళవారం, 29 డిశెంబరు 2020 (18:54 IST)
పేదలందరికీ  శాశ్విత గృహ వసతి, ఇళ్ళ పట్టాల పంపిణీ కార్య‌క్రమంలో భాగంగా 4వ‌ రోజు 30, 31, 32 డివిజ‌న్లు పరిధిలోని సయ్యద్ అప్పలస్వామి కళాశాల నందు ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో లబ్ధిదారులకు పట్టాలను మంత్రి పంపిణి చేశారు. 
 
ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ  చంద్ర‌బాబు పేదలకు ఇళ్ళివ్వలేకపోయారన్నారు.  టిడ్కో ఇళ్ల పేరిట పేద‌లను మోసం చేశారన్నారు.  పేద ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం జగనన్న‌ ప్రభుత్వం..ప్రజలను దోచుకొనే చంద్రబాబు అని ప్ర‌జ‌లే అంటున్నార‌న్నారు. 
 
పవన్ వకీల్ సాబ్ ను రెండు చోట్ల ప్ర‌జ‌లు ఓడించారు. అటు రాజకీయాల్లో పనికిరాక‌, ఇటు సినిమాల్లోకి కాకుండా సన్యాసిలాగా ప్యాకేజి ప‌వ‌న్ మిగిలిపోతాడన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్దతిచ్చి నాలుగేళ్ళు అంటకేగావు.. ఒక్కరికైనా ఇళ్లిప్పిచ్చావా  అని ప‌వ‌న్ క‌ల్యాణ్ మంత్రి ప్ర‌శ్నించారు. 
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రైతులు ఎవరూ బయటకొచ్చి ఆందోళన చేయడం లేదన్నారు. ఢిల్లిలో రైతుల చేస్తున్న అందోళ‌న‌పై ఎందుకు మాట్లాడడం లేదన్నారు. చంద్రబాబు, పవన్ ఇద్దరూ దొందూ దొందే..ప్రజలు వారి మాటలు నమ్మవద్దు అని సూచించారు. పవన్ కు ప్రజలు కష్టాలు తెలియవు..కేవలం ఎన్నికల కోసమే ప్రజలపై ప్రేమ పుట్టికొచ్చినట్టుందన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments