Webdunia - Bharat's app for daily news and videos

Install App

నగరి టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు.. మంత్రి రోజా

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2023 (10:08 IST)
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి రోజాకు టిక్కెట్టు దక్కదని ప్రచారం సాగడంతో ఆమె స్పందించారు. తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ తన అభ్యర్థిత్వంపై జరుగుతున్న ఊహాగానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 
 
నగరి టికెట్ దొరక్కపోయినా పర్లేదని.. ఆ టిక్కెట్ ఎవరికిచ్చినా అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై స్పష్టమైన వ్యూహం లేదని.. ఎక్కడి నుంచి పోటీ చేయాలనే సందిగ్ధంలో ఉన్నారని, వారి సర్వే విధానాన్ని ఆమె విమర్శించారు.
 
అలాగే మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని శ్రీవారిని వేడుకున్నట్లు మంత్రి రోజా ఆకాంక్షించారు. వైఎస్సార్‌సీపీ విజయంపై విశ్వాసంతో ఉన్న ఆమె 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. సీటు ఇవ్వకున్నా సీఎం జగన్‌కు తిరుగులేని మద్దతు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi Agarwal: ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్‌లో చిక్కిన పవన్ హీరోయిన్ నిధి అగర్వాల్ (video)

Jwala Gutta: గుండె జారి గల్లంతయ్యిందేలో ఐటమ్ సాంగ్‌తో ఇబ్బంది పడ్డాను.. జ్వాలా గుత్తా

Keerthy Suresh సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన కీర్తి సురేష్

Nag Ashwin: నాని, విజయ్ దేవరకొండ కాంబో సినిమా, కల్కి 2 గురించి నాగ్ అశ్విన్ ఏమన్నాడంటే

రొమాంటిక్ థ్రిల్లర్ గా కిల్లర్ ఆర్టిస్ట్ సినిమా: ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్ కొమ్ము

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

Fennel Water: పరగడుపున సోంపు నీటిని తాగితే ఏంటి లాభం? ఎవరు తాగకూడదు..?

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

తర్వాతి కథనం
Show comments