మన్యం వీరుడి మహోత్సవంలో మధురానుభూతిని పొందాను : ఆర్కే రోజా

Webdunia
సోమవారం, 4 జులై 2022 (15:41 IST)
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే. రోజా సందడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ఈ కార్యక్రమంలో రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ వేడుకలో పాల్గొని అందరిని దృష్టిని ఆకర్షించారు.
 
ముఖ్యంగా, ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్‌లతో కలిసి రోజా ఓ సెల్ఫీ తీసురున్నారు. ఈ సందర్భంగా తన సెల్ఫీలో మోడీ జగన్ చిత్రాలను విస్పష్టంగా కనిపించేలా ఆమె తన సెల్ యాంగిల్స్‌ను మారుస్తూ కనిపించారు. 
 
ఈ వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పనిలోపనిగా ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవితోనూ రోజా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్పీలన్నింటినీ రోజా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మన్యం వీరుడి విగ్రహావిష్కరణ మహోత్సవం మధురానుభూతిని మిగిల్చిందని కామెంట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

Isha Rebba: AI-ఆధారిత చికిత్సా శరీర ఆకృతి కోసం భవిష్యత్ : ఈషా రెబ్బా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments