Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్యం వీరుడి మహోత్సవంలో మధురానుభూతిని పొందాను : ఆర్కే రోజా

Webdunia
సోమవారం, 4 జులై 2022 (15:41 IST)
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే. రోజా సందడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ఈ కార్యక్రమంలో రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ వేడుకలో పాల్గొని అందరిని దృష్టిని ఆకర్షించారు.
 
ముఖ్యంగా, ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్‌లతో కలిసి రోజా ఓ సెల్ఫీ తీసురున్నారు. ఈ సందర్భంగా తన సెల్ఫీలో మోడీ జగన్ చిత్రాలను విస్పష్టంగా కనిపించేలా ఆమె తన సెల్ యాంగిల్స్‌ను మారుస్తూ కనిపించారు. 
 
ఈ వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పనిలోపనిగా ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవితోనూ రోజా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్పీలన్నింటినీ రోజా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మన్యం వీరుడి విగ్రహావిష్కరణ మహోత్సవం మధురానుభూతిని మిగిల్చిందని కామెంట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments