Webdunia - Bharat's app for daily news and videos

Install App

మన్యం వీరుడి మహోత్సవంలో మధురానుభూతిని పొందాను : ఆర్కే రోజా

Webdunia
సోమవారం, 4 జులై 2022 (15:41 IST)
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు వెస్ట్ గోదావరి జిల్లా భీమవరంలో జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ పర్యాటక శాఖామంత్రి ఆర్కే. రోజా సందడి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరైన ఈ కార్యక్రమంలో రోజా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అలాగే, మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ వేడుకలో పాల్గొని అందరిని దృష్టిని ఆకర్షించారు.
 
ముఖ్యంగా, ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధాని మోడీ, ఏపీ సీఎం జగన్‌లతో కలిసి రోజా ఓ సెల్ఫీ తీసురున్నారు. ఈ సందర్భంగా తన సెల్ఫీలో మోడీ జగన్ చిత్రాలను విస్పష్టంగా కనిపించేలా ఆమె తన సెల్ యాంగిల్స్‌ను మారుస్తూ కనిపించారు. 
 
ఈ వీడియోను ఓ జర్నలిస్టు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. పనిలోపనిగా ఈ కార్యక్రమానికి హాజరైన మెగాస్టార్ చిరంజీవితోనూ రోజా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్పీలన్నింటినీ రోజా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ మన్యం వీరుడి విగ్రహావిష్కరణ మహోత్సవం మధురానుభూతిని మిగిల్చిందని కామెంట్ చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments