మానవత్వం చాటుకున్న మంత్రి నాదెండ్ల మనోహర్ (Video)

ఠాగూర్
సోమవారం, 5 మే 2025 (10:50 IST)
జనసేన పార్టీ సీనియర్ నేత, ఏపీ రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్ మరోమారు మానవత్వం చాటుకున్నారు. ఏలూరు జిల్లా భీమడోలు వద్ద ఓ ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్ గాయపడ్డారు. ఆ సమయంలో అటుగా వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. రోడ్డు ప్రమాదాన్ని చూసి తన కాన్వాయ్‌ను ఆపాడు. 
 
ఆ తర్వాత తానే స్వయంగా అంబులెన్స్‌కు ఫోన్ చేసి గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. పిమ్మట జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి క్షతగాత్రుడుకి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు. గతంలో కూడా ఇదేవిధంగా ఓ రోడ్డు ప్రమాద బాధితుడుకి ప్రథమ చికిత్స చేయడమేకాకుండా ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ది గర్ల్ ఫ్రెండ్' కోసం ముఖ్య అతిథిగా హాజరుకానున్న విజయ్ దేవరకొండ?

నవంబర్ 15న జియోహాట్‌స్టార్‌లో ఎస్ఎస్ రాజమౌళి గ్లోబ్‌ట్రోటర్ ఫస్ట్ లుక్, టీజర్ లాంచ్‌ లైవ్ స్ట్రీమ్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments