Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం తరపున బాలు అంత్యక్రియలకు హాజరైన మంత్రి అనిల్

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:53 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీబీ భౌతిక కాయానికి మంత్రి అనిల్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలు తనయుడు చరణ్‌తో మాట్లాడారు.

మీడియాతో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. నెల్లూరులో బాలు స్మృత్యర్థం ఏదైనా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని.. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ దృష్టికి తీసుకువెళ్తామ‌న్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments