Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ప్రభుత్వం తరపున బాలు అంత్యక్రియలకు హాజరైన మంత్రి అనిల్

Webdunia
శనివారం, 26 సెప్టెంబరు 2020 (13:53 IST)
గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎస్పీబీ భౌతిక కాయానికి మంత్రి అనిల్ నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాలు తనయుడు చరణ్‌తో మాట్లాడారు.

మీడియాతో మంత్రి అనిల్ మాట్లాడుతూ.. నెల్లూరులో బాలు స్మృత్యర్థం ఏదైనా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని.. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జ‌గ‌న్‌ దృష్టికి తీసుకువెళ్తామ‌న్నారు. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments