అన్నమయ్య జిల్లాలో చింత చెట్టు నుంచి పాలు

Webdunia
సోమవారం, 24 ఏప్రియల్ 2023 (12:11 IST)
ప్రపంచంలో ఏదో ఒక మూలన విచిత్ర సంఘటన జరుగుతుంది. తాజాగా ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఓ చింత చెట్టు నుంచి పాలు కారుతున్నాయి. ఈ విచిత్ర ఘటన వివరాలను పరిశీలిస్తే, అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి కురబల కోట మండలం కొండమర్రిలో చింత చెట్టు నుంచి పాలు ధారగా కారడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. 
 
రోజువారీగా పొలానికి వెళ్లిన ఓ రైతు పొలంలో ఉన్న చింతచెట్టు నుంచి పాలు కారడం చూశాడు. ఇది గ్రామస్థులకు చెప్పాడు. ఈ విషయం ఆ నోటా ఈనోటా పొరుగు గ్రామాలకు కూడా చేరింది. దీంతో ఈ వింతను చూసేందుకు జనం పొలాని క్యూ కట్టారు. చింత చెట్టు నుంచి పాలు కారడం చూసిన ప్రజలు మాత్రం ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి కాల జ్ఞానంలో చెప్పినట్టుగానే జరుగుతుందని పేర్కొంటూ ఆ చెట్టుకు పూజలు చేయడం మొదలుపెట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Janviswaroop: మహేష్ బాబు మేనకోడలు జాన్విస్వరూప్ నటిగా ఎంట్రీ సిద్ధం

Naveen Chandra: అప్పుడు అరవింద సమేత - ఇప్పుడు మాస్ జాతర : నవీన్ చంద్ర

Suriya: రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ లా వినోదాన్ని పంచగల హీరో రవితేజ: సూర్య

Down down CM: డౌన్ డౌన్ సి.ఎం. అంటూ రేవంత్ రెడ్డి సమావేశం వద్ద నిరసన సెగ

Revanth Reddy: కర్ణుడులా మిత్ర ధర్మాన్ని పాటిస్తా, సినీ కార్మికుల వెల్ఫేర్ కోసం పది కోట్లు ఇస్తా : రేవంత్ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments