Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో మిగ్‌ యుద్ధ విమానం

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:20 IST)
కాకినాడ సాగరతీరంలో మిగ్‌ యుద్ధ విమానం సందర్శకులకు కనువిందు చేయనుంది. టీయూ 142 మిగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బీచ్‌పార్కులో ఏర్పాటు చేసేందుకు మంత్రి కురసాల కన్నబాబు చర్యలు చేపట్టారు.

బీచ్‌లో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) రూ.5.89 కోట్ల నిధులతో మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే తమిళనాడులోని అరక్కోణం ఐఎన్‌ఎస్‌ రాజాలి నావెల్‌ ఎయిర్‌స్టేషన్‌ నుంచి టర్న్‌బొప్రోప్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ టీయూ 142 ఎం.. విడి భాగాలు కాకినాడ బీచ్‌కు భారీ వాహనాల్లో తరలివచ్చాయి.

తెనేజా ఏరో స్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ కెప్టెన్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో యుద్ధవిమాన పరికరాలను ఒకచోటకు చేర్చి యుద్ధ విమానాన్ని రూపొందించారు. త్వరలో ఇది సందర్శకులకు కనువిందు చేయనుంది. ఈనెలాఖరులో పూర్తిస్థాయిలో యుద్ధ విమానాన్ని తయారు చేసి మ్యూజియంలో ప్రవేశపెట్టేలా నేవీ అధికారులు శ్రమిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments