Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాకినాడలో మిగ్‌ యుద్ధ విమానం

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (10:20 IST)
కాకినాడ సాగరతీరంలో మిగ్‌ యుద్ధ విమానం సందర్శకులకు కనువిందు చేయనుంది. టీయూ 142 మిగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ను బీచ్‌పార్కులో ఏర్పాటు చేసేందుకు మంత్రి కురసాల కన్నబాబు చర్యలు చేపట్టారు.

బీచ్‌లో గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) రూ.5.89 కోట్ల నిధులతో మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. ఇటీవలే తమిళనాడులోని అరక్కోణం ఐఎన్‌ఎస్‌ రాజాలి నావెల్‌ ఎయిర్‌స్టేషన్‌ నుంచి టర్న్‌బొప్రోప్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ టీయూ 142 ఎం.. విడి భాగాలు కాకినాడ బీచ్‌కు భారీ వాహనాల్లో తరలివచ్చాయి.

తెనేజా ఏరో స్పేస్‌ లిమిటెడ్‌ సంస్థ కెప్టెన్‌ వెంకటేష్‌ ఆధ్వర్యంలో యుద్ధవిమాన పరికరాలను ఒకచోటకు చేర్చి యుద్ధ విమానాన్ని రూపొందించారు. త్వరలో ఇది సందర్శకులకు కనువిందు చేయనుంది. ఈనెలాఖరులో పూర్తిస్థాయిలో యుద్ధ విమానాన్ని తయారు చేసి మ్యూజియంలో ప్రవేశపెట్టేలా నేవీ అధికారులు శ్రమిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara Sequel: కాంతారా చాప్టర్ వన్‌కు కేరళతో వచ్చిన కష్టాలు.. సమస్య పరిష్కరించకపోతే..?

Bellam konda: దెయ్యాలుండే హౌస్ లో కిష్కింధపురి షూటింగ్ చేశాం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Ritika Nayak : సెట్ లో బ్రదర్ సిస్టర్ అని పిలుచుకునే వాళ్లం : రితికా నాయక్

సామాన్యుడి గేమ్ షో గా రానున్న ది లక్ - గెలిచిన వారికి కారు బహుమానం

Samyukta Menon: అందం, ఆరోగ్యం ఒకరిని అనుకరించడం కరెక్ట్ కాదు: సంయుక్త మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

తర్వాతి కథనం
Show comments