Webdunia - Bharat's app for daily news and videos

Install App

మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం...

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (10:45 IST)
ఏపీలోని పల్నాడు జిల్లాలో మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టారు. బాబాయి అంటూ పిలుస్తూ వచ్చిన ఆ బాలికపై కన్నేసిన కామాంధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లులో 13 యేళ్ల బాలిక మతిస్థిమితంతో బాధడుతూ ఇంట్లోనే ఉంటూ వచ్చిది. అయితే, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నెమలికల్లుకు చెందిన బాలికను అదే కాలనీకి చెందిన బుల్లా హజరత్‌ మస్తాన్‌ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అనంతరం బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అమరావతి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ శనివారం నెమలికల్లు వెళ్లి విచారణ జరిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments