మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం...

Webdunia
ఆదివారం, 12 మార్చి 2023 (10:45 IST)
ఏపీలోని పల్నాడు జిల్లాలో మతిస్థిమితం లేని బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టారు. బాబాయి అంటూ పిలుస్తూ వచ్చిన ఆ బాలికపై కన్నేసిన కామాంధుడు ఈ దారుణానికి ఒడిగట్టాడు. శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
పల్నాడు జిల్లా అమరావతి మండలం నెమలికల్లులో 13 యేళ్ల బాలిక మతిస్థిమితంతో బాధడుతూ ఇంట్లోనే ఉంటూ వచ్చిది. అయితే, తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో నెమలికల్లుకు చెందిన బాలికను అదే కాలనీకి చెందిన బుల్లా హజరత్‌ మస్తాన్‌ మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
 
అనంతరం బాలిక తన కుటుంబసభ్యులకు చెప్పడంతో వారు అమరావతి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి డీఎస్పీ ఆదినారాయణ శనివారం నెమలికల్లు వెళ్లి విచారణ జరిపారు. నిందితుడిపై కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గురుదత్త గనిగ, రాజ్ బి. శెట్టి కాంబోలో జుగారి క్రాస్ టైటిల్ ప్రోమో

Shimbu: సామ్రాజ్యం తో శింబు బెస్ట్ గా తెరపైన ఎదగాలి : ఎన్టీఆర్

Ram Charan: పెద్ది తాజా అప్ డేట్.. శ్రీలంక వెళ్లనున్న రామ్‌చరణ్‌

Shivaji : శివాజీ, లయ కాంబినేషన్ లో పంచాయతీ సెక్రెటరీ

Siddu: తెలుసు కదా.. చేసే ముందు భయం ఉండేది, ఈరోజు భయం పోయింది : సిద్ధు జొన్నలగడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

మామిడి రసం ఇలా తయారు చేస్తున్నారా? చిన్నారులు ఈ జ్యూస్‌లు తాగితే..? (video)

తర్వాతి కథనం
Show comments