Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముగిసిన గౌతం రెడ్డి అంత్యక్రియలు - సీఎం జగన్ చివరి చూపు...

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:57 IST)
ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయం ముగిశాయి. ఈ అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొని తన సహచరుడుని చివరి చూపు చూసి నివాళులు అర్పించారు. ఆ తర్వాత గౌతం రెడ్డి కుమారుడు అర్జున్ రెడ్డి దహన సంస్కారాలు పూర్తిచేశారు. ఈ అంత్యక్రియలు పూర్తిగా ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. సీఎం జగన్ దంపతులతో పాటు ఏపీ మంత్రులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. 
 
ఈ అంత్యక్రియల్లో వైకాపా కార్యకర్తలు, గౌతం రెడ్డి అభిమానులు, స్థానికులు భారీగా తరలివచ్చి, తమ ప్రియతమ నేతకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఇవి నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటి ఇంజనీరింగ్ కాలేజీలో జరిగాయి. ఇందుకోసం గౌతం రెడ్డి భౌతికకాయాన్ని ప్రత్యేక వాహనంలో నెల్లూరు నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయగిరికి తరలిచారు. సీఎం జగన్ తాడేపల్లి నుంచి ఉదయగిరికి చేరుకుని నివాళులు అర్పించిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments