అంధకారంలోకి చంఢీఘర్‌ - 32 గంటలుగా ఆగిన విద్యుత్ సరఫరా

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:26 IST)
పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చంఢీఘర్‌లో ప్రస్తుతం అంధకారంలో చిక్కుకుంది. గత 36 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. ముఖ్యంగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించి 48 గంటలుగా నిరసన చేస్తున్నారు. దీంతో చంఢీఘర్ ప్రాంతంలో అంధకారంలోకి చిక్కుకునిపోయింది. 
 
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆస్పత్రులు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లక్షలాది ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. ఆస్పత్రులకు కరెంట్ సరఫరా ఆగిపోవడంతో అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. ఆస్పత్రుల్లో ఉన్న జనరేటర్లు సరిగా పనిచేయక పోవడంతో ప్రైవేట్ జనరేటర్లను అద్దెకు తీసుకుని, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందిస్తున్నారు. మరోవైపు, విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: స్పిరిట్ కోసం పోలీస్ గెటప్ లో యాక్షన్ చేస్తున్న ప్రభాస్ తాజా అప్ డేట్

Anil ravipudi: చిరంజీవి, వెంకటేష్ డాన్స్ ఎనర్జీ కనువిందు చేస్తుంది : అనిల్ రావిపూడి

Ravi Teja: రవితేజ, ఆషికా రంగనాథ్‌ పై జానపద సాంగ్ బెల్లా బెల్లా పూర్తి

ఇండియన్, తెలుగు ఆడియన్స్ కోసం కంటెంట్ క్రియేట్ చేస్తాం: డైరెక్టర్ యూ ఇన్-షిక్

CPI Narayana: ఐబొమ్మలో సినిమాలు చూశాను.. సమస్య పైరసీలో కాదు.. వ్యవస్థలో.. నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

Ginger Pachhadi: శీతాకాలం.. అల్లం పచ్చడితో ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments