Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంధకారంలోకి చంఢీఘర్‌ - 32 గంటలుగా ఆగిన విద్యుత్ సరఫరా

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (13:26 IST)
పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చంఢీఘర్‌లో ప్రస్తుతం అంధకారంలో చిక్కుకుంది. గత 36 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమ డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది ఆందోళనకు దిగారు. ముఖ్యంగా, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగించి 48 గంటలుగా నిరసన చేస్తున్నారు. దీంతో చంఢీఘర్ ప్రాంతంలో అంధకారంలోకి చిక్కుకునిపోయింది. 
 
ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఆస్పత్రులు, గృహాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లక్షలాది ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. ఆస్పత్రులకు కరెంట్ సరఫరా ఆగిపోవడంతో అత్యవసర సేవలు స్తంభించిపోయాయి. ఆస్పత్రుల్లో ఉన్న జనరేటర్లు సరిగా పనిచేయక పోవడంతో ప్రైవేట్ జనరేటర్లను అద్దెకు తీసుకుని, ఆస్పత్రుల్లో అత్యవసర సేవలు అందిస్తున్నారు. మరోవైపు, విద్యుత్ సిబ్బంది సమస్యల పరిష్కారంపై ప్రభుత్వ ఉన్నతాధికారులు దృష్టిసారించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానులకు సర్‌ప్రైజ్‌లు ఇవ్వనున్న 'హరిహర వీరమల్లు'

Naga Chaitanya : ప్రియదర్శి, ఆనంది ల ప్రేమంటే లవ్లీ ఫస్ట్ లుక్

Kiran Abbavaram: K-ర్యాంప్ నుంచి గ్లింప్స్ రిలీజ్, రిలీజ్ డేట్ ప్రకటన

రొటీన్ కు భిన్నంగా పోలీస్ వారి హెచ్చరిక వుంటుంది : దర్శకుడు బాబ్జీ

Mr. Reddy : నా జీవితంలో జరిగిన కథే మిస్టర్ రెడ్డి : టీఎన్ఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments