Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రారంభమైన ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంతిమయాత్ర

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (09:21 IST)
రెండు రోజుల క్రితం హఠాన్మరణం చెందిన ఏపీ మంత్రి గౌతం రెడ్డి అంతిమ యాత్ర బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఆయన అంత్యక్రియలు ఉదయగిరిలోని మెరిట్ కాలేజీ ప్రాంగణంలో ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరుగనున్నాయి. ఇందుకోసం మంత్రి భౌతికకాయాన్ని నెల్లూరు నుంచి తరలించారు. ఈ అంతిమయాత్ర నెల్లూరు, జొన్నవాడ, సంగం, వాసిలి, నెల్లూరు పాళె, డీసీపల్లి, మర్రిపాడు, బ్రహ్మణపల్లి మీదుగా ఉదయగిరిగి చేరుకుకుంటుంది. 
 
ఉదయగిరిలో జరిగే అంత్యక్రియల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు ఏపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనున్నారు. ఈ అంతిమ యాత్ర వెంట ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు గోవర్థన్ రెడ్డి, సంజీవయ్యలు ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments