Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ పని చేస్తే రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ : ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్

Webdunia
బుధవారం, 23 ఫిబ్రవరి 2022 (08:47 IST)
భారతీయ జనతా పార్టీ ఉన్న స్నేహబంంధాన్ని తెగదెంపులు చేసుకుంటే రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ పేరును ప్రకటిస్తామని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అయితే, బీజేపీతో సంబంధాలు తెంచుకుంటే మాత్రం రాష్ట్రపతి అభ్యర్థిగా నితీశ్ కుమార్ పేరును ప్రకటించాలా వద్దా అనే అంశంపై చర్చిస్తామన్నారు. 
 
ఇదిలావుంటే, గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. కానీ, రెండో స్థానంలో నిలిచిన జేడీయుకే అధికార పగ్గాలను బీజేపీ అప్పగించింది. ఫలితంగా ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ కొనసాగుతున్నారు. ఇదిలావుంటే, నితీశ్ బీజేపీపై బహిరంగంగానే విమర్శలు చేస్తుండటంతో బీజేపీతో ఆయనకు చెడిందన్న ఊహాగానాలు బయటకు వచ్చాయి. ఇపుడు ప్రశాంతి కిషోర్‌తో భేటీ కావడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

తర్వాతి కథనం
Show comments