Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపరాష్ట్రపతి వెంకయ్య రాష్ట్రపతి స్థాయికి ఎదగాలి.. చిరంజీవి

Webdunia
గురువారం, 18 నవంబరు 2021 (14:19 IST)
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రాష్ట్రపతి స్థాయికి ఎదగాలని తాను కోరుకుంటున్నట్లు మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇది ప్రతి తెలుగు వారి కోరిక అంటూ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్రపతిగా ఉన్న రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం వచ్చే సంవత్సరం జులై నాటికి పూర్తి కానున్న నేపథ్యంలో వెంకయ్యపై చిరు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారింది.
 
2017లో భారత ప్రథమ పౌరుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. బుధవారం అమీర్ పేటలో యోధ డయోగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి చిరు, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి సాక్షిగా వెంకయ్యనాయుడు భారత రాష్ట్రపతి కావాలి. ఉపరాష్ట్రపతిగా ఆయన దేశానికి చాలా సేవ చేశారన్నారు.
 
అనంతరం మాట్లాడిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. చిరంజీవి కామెంట్స్‌పై స్పందించారు. తనకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని ఎవరూ ప్రతిపాదించలేదన్నారు. అయితే.. అందరి మనసులో ఉన్న విషయమే చిరంజీవి చెప్పారన్నారు వెంకయ్యనాయుడు. ఇదే సమయంలో రాజకీయాలపైనా కీలక కామెంట్స్‌ చేశారు వెంకయ్యనాయుడు. రాజకీయాలపై ఆసక్తి తగ్గిపోయిందన్నారు. చిరంజీవి రాజకీయాలు మానుకొని మంచి పనిచేశారంటూ కితాబిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

మహా కుంభమేళాలో కుటుంబంతో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్

ప్లాప్ తో సంభందం లేకుండా బిజీ గా సినిమాలు చేస్తున్న భాగ్యశ్రీ బోర్స్

ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా హోలీ కి దిల్ రూబా తో వస్తున్నా : కిరణ్ అబ్బవరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

తర్వాతి కథనం
Show comments