Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (19:21 IST)
Mangalagiri
మంగళగిరి చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చింది. మంగళగిరిలోని  ఆటోనగర్లో మెగా హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు  రూపుదిద్దుకుంటుంది. 
 
ఈ క్రమంలోనే హస్తకాల శాఖ మంత్రి ఎస్. సునీత ఈ పరిశీలనలో పాల్గొని ఈ పార్కు నిర్మాణానికి సంబంధించిన సమీక్షను తాజాగా నిర్వహించారు. అలాగే ఈ పార్కును మొత్తంగా 10.80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అధికారులతో కలిసి మంత్రి సునీత ఈ ప్రణాళిక పై సమీక్షను పూర్తి చేశారు.
 
ఏపీ ప్రభుత్వం తమిళనాడులోని కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ఆధునిక సదుపాయాలతో నేతన్నలకు నిరంతర ఉపాధి అందించే విధంగా ఈ నిర్మాణ పనులను మొదలు పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంవత్సరం పొడుగునా 365 రోజులు నేతన్నలకు పని ఉండేలా చర్యలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments