Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (19:21 IST)
Mangalagiri
మంగళగిరి చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చింది. మంగళగిరిలోని  ఆటోనగర్లో మెగా హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు  రూపుదిద్దుకుంటుంది. 
 
ఈ క్రమంలోనే హస్తకాల శాఖ మంత్రి ఎస్. సునీత ఈ పరిశీలనలో పాల్గొని ఈ పార్కు నిర్మాణానికి సంబంధించిన సమీక్షను తాజాగా నిర్వహించారు. అలాగే ఈ పార్కును మొత్తంగా 10.80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అధికారులతో కలిసి మంత్రి సునీత ఈ ప్రణాళిక పై సమీక్షను పూర్తి చేశారు.
 
ఏపీ ప్రభుత్వం తమిళనాడులోని కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ఆధునిక సదుపాయాలతో నేతన్నలకు నిరంతర ఉపాధి అందించే విధంగా ఈ నిర్మాణ పనులను మొదలు పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంవత్సరం పొడుగునా 365 రోజులు నేతన్నలకు పని ఉండేలా చర్యలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments