Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన తరఫున నాగ‌బాబు పోటీ చేస్తారా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మే 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ల‌గ‌డపాటి శ్రీధ‌ర్ నిర్మించ‌గా, మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు

Webdunia
బుధవారం, 2 మే 2018 (14:05 IST)
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా. వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా మే 4న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అవుతోంది. ఈ చిత్రాన్ని ల‌గ‌డపాటి శ్రీధ‌ర్ నిర్మించ‌గా, మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు స‌మ‌ర్ప‌కుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 
 
ఈ సంద‌ర్భంగా నాగ‌బాబు మీడియాతో మాట్లాడుతూ... ఇండస్ట్రీలో సమస్య తలెత్తినప్పుడు మెగా హీరోలు స్పందించలేదు అనే వార్తల్లో నిజం లేదన్నారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ స్పందించినప్పుడు వ్యక్తిగతంగా తాము జోక్యం చేసుకోవడం ఎందుకనే భావనతో ఉన్నామని చెప్పారు.
 
 ఏదైనా వివాదం చెలరేగినప్పుడు ఫ్యాన్స్‌ను కట్టడి చేయడం సాధ్యం కాదని... తమ పరిధిలో ఉన్నవారిని మాత్రమే నియంత్రించగలమని, లక్షలాది మంది అభిమానుల్లో ఎవరో ఒకరు తప్పు చేస్తే, దానికి తమను బాధ్యులను చేయడం సరికాదని అన్నారు.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తానా? లేదా? అనే విషయంలో క్లారిటీ లేదని... అసలు ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తానా? లేదా? అనే విషయాన్ని కూడా ఇప్పుడు చెప్పలేనని తెలిపారు. కానీ... నాగ‌బాబు జ‌న‌సేన తరుపున ప్ర‌చారం కానీ.. పోటీ కానీ చేసే ఛాన్స్ ఉంద‌ని మాత్రం జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments