Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ ప్రకటనతో వామపక్షాల నోట్లో పచ్చివెలక్కాయ్, పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరుకుతారా?

ఇంతకాలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వామపక్ష పార్టీ నేతలు కలిసి ప్రత్యేక హోదా కోసం పాదయాత్ర చేయడం, జె.ఎఫ్.సి సమావేశాల్లో వామపక్షాల నాయకులు పాల్గొనటం తదితర కారణాలు వల్ల జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుక

Webdunia
బుధవారం, 2 మే 2018 (13:29 IST)
ఇంతకాలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వామపక్ష పార్టీ నేతలు కలిసి ప్రత్యేక హోదా కోసం పాదయాత్ర చేయడం, జె.ఎఫ్.సి సమావేశాల్లో  వామపక్షాల నాయకులు పాల్గొనటం తదితర కారణాలు వల్ల  జనసేన, వామపక్షాలు పొత్తు పెట్టుకుంటారని భావించారు అంతా. అయితే తాజాగా 175 సీట్లకు జనసేన పోటీచేస్తుందని, అందుకు తగిన విధంగా పార్టీని నిర్మిస్తామని పవన్ ప్రకటించడం ఇరు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? ఉండదా? అనేది సర్వత్రా చర్చ నడుస్తోంది.
 
తాజాగా పవన్ ప్రకటనపై వామపక్షాల నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడిన చందంగా తయారైందని అంటున్నారు. దీనిపై రెండుమూడు రోజుల్లో  వామపక్ష నేతలు పవన్‌తో భేటీ అవుతారని సమాచారం. మరోవైపు జనసేనకు 175 సీట్లలో పోటీ చేసేందుకు అసలు అభ్యర్థులు దొరుకుతారా అంటూ వైరి వర్గాలు ఎద్దేవా చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్!

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments