Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి వైద్య పరీక్షలు.. ఎందుకో తెలుసా?

Webdunia
మంగళవారం, 22 ఆగస్టు 2023 (08:19 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని ఒక ప్రైవేటు డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లో ఈ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన గత కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధ పడుతున్నారు. 
 
సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నోస్టిక్‌ సెంటర్‌కు వచ్చారు. ఎంఆర్‌ఐ స్కాన్‌తో పాటు వివిధ రక్త పరీక్షలు చేయించుకున్నట్లు తెలుస్తోంది. రెండు గంటల పాటు ల్యాబ్‌లోనే ఉన్నారు. తిరిగి మూడు గంటల సమయంలో తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లారు. సీఎం సతీమణి భారతి రెడ్డి వెంట ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

చైతూ-సమంత విడాకులపై రచ్చ రచ్చ.. డల్ అయిపోయిన శోభిత..?

సమంత, చైతూ విడాకులపై నాగ్ ఏమైనా చెప్పారా? కేసీఆర్ ఏమయ్యారో?

అనుబంధాలకు పెద్ద పీట వేసిన చిట్టి పొట్టి చిత్రం రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

తర్వాతి కథనం
Show comments