Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో బావమరిదిని హత్యచేసిన బావ

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (10:58 IST)
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్‌ పరిధిలోని సూరారంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో బావమరిదిని హత్యచేశాడో బావ. సూరారంకు చెందిన మైసయ్య, ఆంజనేయులు బావ బావమర్దులు. బుధవారం రాత్రి ఇద్దరు కలిసి సూరారంలోని దయానంద్‌నగర్‌లో మద్యం సేవించారు. 
 
ఈ సందర్భంగా ఓ విషయంపై ఇద్దరిమధ్య లొల్లి జరిగింది. అదికాస్త గొడవగా మారింది. ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న ఆంజనేయులును మైసయ్య కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు మృతిచెందాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మనమంతా కలిసి తెలుగు సినిమాను కాపాడుకోవాలి - నిర్మాత ఎస్ కేఎన్

ఫోక్ యాంథమ్ తో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అదితి శంకర్

తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించిన థాంక్యూ డియర్ లుక్

థ్రిల్లర్ గా అర్జున్ అంబటి పరమపద సోపానం చిత్రం రాబోతోంది

హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఘటికాచలం: నిర్మాత ఎస్ కేఎన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments