Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో బావమరిదిని హత్యచేసిన బావ

Webdunia
గురువారం, 12 ఆగస్టు 2021 (10:58 IST)
మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని దుండిగల్‌ పరిధిలోని సూరారంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో బావమరిదిని హత్యచేశాడో బావ. సూరారంకు చెందిన మైసయ్య, ఆంజనేయులు బావ బావమర్దులు. బుధవారం రాత్రి ఇద్దరు కలిసి సూరారంలోని దయానంద్‌నగర్‌లో మద్యం సేవించారు. 
 
ఈ సందర్భంగా ఓ విషయంపై ఇద్దరిమధ్య లొల్లి జరిగింది. అదికాస్త గొడవగా మారింది. ఈ క్రమంలో ఆవేశంతో ఉన్న ఆంజనేయులును మైసయ్య కత్తితో పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆంజనేయులు మృతిచెందాడు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rajmouli: 1000 + ప్లస్ స్క్రీన్స్ అంటే ఫస్ట్ డే చూడాలనే ఆసక్తిని కలిగింది : ఎస్ఎస్ రాజమౌళి

King dom: సోదరభావానికి వేడుకలా విజయ్ దేవరకొండ, సత్యదేవ్ లపై అన్న అంటేనే.. సాంగ్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments