Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో ఆకతాయుల కీచకపర్వం... వివాహిత లావ‌ణ్యను అలా చంపేశారు...(ఫోటోలు)

విశాఖ‌: విశాఖప‌ట్నంలో ఆక‌తాయిల కీచ‌క‌ప‌ర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. అనకాపల్లిలో బైకు మీద వెళ‌తున్న వివాహితను ఏడిపిస్తూ, కారుతో ఢీకొట్టి కొంద‌రు పోకిరీలు పరారయ్యినట్లు తెలిసింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన వివాహిత లావ‌ణ్య ఆసుప‌త్రిలో చికిత్స పొంద

Webdunia
మంగళవారం, 24 మే 2016 (12:18 IST)
విశాఖ‌: విశాఖప‌ట్నంలో ఆక‌తాయిల కీచ‌క‌ప‌ర్వం ఆలస్యంగా వెలుగుచూసింది. అనకాపల్లిలో బైకు మీద వెళ‌తున్న వివాహితను ఏడిపిస్తూ, కారుతో ఢీకొట్టి కొంద‌రు పోకిరీలు పరారయ్యినట్లు తెలిసింది. ఈ ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డిన వివాహిత లావ‌ణ్య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘ‌ట‌న‌లో వివాహిత లావణ్య భ‌ర్త‌కు, మ‌ర‌ద‌లకు గాయాల‌య్యాయి. 
 
ఆకతాయుల వేధింపుల కారణంగానే లావణ్య‌ మృతి చెందింద‌ని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. బైకు పైన లావణ్య, ఆమె చెల్లెలు, భర్త ప్రయాణిస్తుండగా కొందరు పోకిరీలు వారిని కారులో వెంబడించినట్లు తెలుస్తోంది. ఏవేవో డైలాగులు కొడుతూ వారి వెంటబడ్డారు. కారుతో బైకును వెనుక నుంచి ఢీకొట్టడంతో బైకు అదుపుతప్పి పడిపోయింది. ఈ ఘటనలో లావణ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమె సోదరి, భర్త కూడా గాయాలపాలయ్యారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments