Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్తవారి ఇంటిముందే ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది..

Webdunia
శుక్రవారం, 13 ఆగస్టు 2021 (21:01 IST)
అత్తవారి ఇంటిముందే ఓ వివాహిత ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. క్షణికావేశంలో తనకు తాను సజీవ దహనం చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం మునిపల్లిలో ఈ ఘటన జరిగింది. హరిప్రసాద్‌రెడ్డికి రెండేళ్ల క్రితం పుదుచ్చేరికి చెందిన సత్యవాణితో ప్రేమ వివాహం జరిగింది. బెంగళూరులో కాపురం ఉంటున్న దంపతుల మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు వచ్చాయి. 
 
నిన్నటి అర్ధరాత్రి భర్త స్వగ్రామం మునిపల్లికి వచ్చిన భార్య సత్యవాణి భర్త ఇంట్లో లేకపోవటంతో అత్త మామలతో తన భర్తను ఇంటికి పిలిపించాలని సత్యవాణి కోరింది. తెల్లవారుజామున ఇంటికి చేరుకున్న భర్త హరి ప్రసాద్, అత్త మామల ముందే భార్యభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 
 
క్షణికావేశంలో ఇంటి బయటకు వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్ పోసుకొని భార్య సత్యవాణి నిప్పంటించుకుంది. ఈ ఘటనతో సత్యవాణి అక్కడికక్కడే సజీవదహనం అయింది. భార్యను కాపాడే ప్రయత్నంలో భర్తకు గాయలయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్‌, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ డ్రాగన్ చిత్రం లేటెస్ట్ అప్ డేట్

తెలుగు అమ్మాయిలంటే అంత సరదానా! ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ పై మండిపాటు

నన్నెవరూ ట్రాప్‌లో పడేయలేరు, నాతో పెదనాన్న వున్నాడు: మోనాలిసా భోంస్లే

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌‌కు ఏమైంది? ఆస్పత్రిలో వున్నాడా?

భయంగా వుంది, జీవితాంతం నువ్వు నా చేయి పట్టుకుంటావా?: రెండో పెళ్లికి సమంత రెడీ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దృఢమైన ఎముకలు కావాలంటే?

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

తర్వాతి కథనం
Show comments