Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణా జిల్లాలో బోల్తాపడిన పెళ్లి వ్యాను - నలుగురు మృతి

Webdunia
గురువారం, 26 మే 2022 (19:34 IST)
ఏపీలోని కృష్ణా జిల్లాలో ఘోరం జరిగింది. పెళ్లి బృందం వ్యాను ఒకటి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం జిల్లాలోని మోపిదేవి మండలం కాసా నగర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలో ముగ్గురు, ఆస్పత్రిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిని చల్లపల్లి మండలం చింతలమడకకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యానులో మొత్తం 15 మంది ఉన్నట్టు పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments