అల్లూరి జిల్లాలో బస్సుకు నిప్పుపెట్టిన మావోయిస్టులు

Webdunia
సోమవారం, 25 ఏప్రియల్ 2022 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ బస్సుకు నిప్పుపెట్టారు. చింతూరు మండలం కొత్తూరు ఈ ఘటన జరిగింది. ఒరిస్సా రాష్ట్రం నుంచి హైదరాబాద్ నగరానికి వెళుతున్న బస్సును ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించేశారు. ఆ తర్వాత బస్సుకు నిప్పు అంటించారు. 
 
దీంతో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. దండకారణ్యం బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ బంద్‌ను పాటించకపోవడంతో వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనతో జాతీయ రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments