Webdunia - Bharat's app for daily news and videos

Install App

మ‌న్యం పర్యాటక ప్రాంతాల‌లో మందు తాగి అల్ల‌రి చేస్తే ఖ‌బ‌డ్డార్

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:44 IST)
మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు చేపడుతున్నామని రంపచోడవరం ఏఎస్పీ కృష్ణకాంత్‌ పటేల్‌ పేర్కొన్నారు. మారేడుమిల్లి పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మారేడుమిల్లి, గుర్తేడు పోలీస్‌స్టేషన్లలో దస్త్రాలను పరిశీలించారు.
 
 
అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, క్రిస్మస్‌, నూతన సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల సందర్భంగా మన్యంలోని పర్యాటక ప్రదేశాల్లో సందర్శకుల రద్దీ పెరగనున్న నేపథ్యంలో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు తావులేకుండా కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. అతిథిగృహాలు, రిసార్టులపైనా పూర్తి నిఘా ఏర్పాటు చేశామన్నారు.
 
బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ ఇబ్బందులు కలిగిస్తున్న వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. అవసరమైతే పండగల సమయాల్లో తాను మారేడుమిల్లిలోనే బస చేస్తానన్నారు. మారేడుమిల్లి ఇన్‌ఛార్జి సీఐ త్రినాథ్‌, మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సైలు రామకృష్ణ, సతీశ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments