Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల అలిపిరి నడక దారిలో చిరుతలు హల్చల్: ఐరన్ ఫెన్సింగ్ వేయాలని కోర్టులో పిటీషన్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (15:29 IST)
తిరుమల అలిపిరి మార్గంలో ఇటీవల చిరుతపులులు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అలిపిరి నుండి తిరుమల వరకు నడకదారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు టిటిడి మాజీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. భక్తులను పులుల బారినుండి కాపాడాలని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక లక్షిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేవిధంగా టిటిడి, ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరుపు హైకోర్టులో పిల్ ఫైల్ చేసారు న్యాయవాది యలమంజుల బాలాజీ. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Subhalekha Sudhakar: బాలు, షిన్నోవా నటించిన ఒక బృందావనం సినిమా సమీక్ష

Hebba patel: గోల్డ్ పర్చేజ్ భవిష్యత్ కు బంగారు భరోసా : హెబ్బా పటేల్

Manoj: మోహన్ బాబు ఇంటినుంచి భోజనం వచ్చేది, అమ్మవారి దయ వుంది : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

తెలుగు చిత్ర విలన్ కన్నుమూత - ప్రముఖుల సంతాపం

Kandula Durgesh: హహరిహర వీరమల్లు ను అడ్డుకోవడానికే బంద్ ! మంత్రి సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments