Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల అలిపిరి నడక దారిలో చిరుతలు హల్చల్: ఐరన్ ఫెన్సింగ్ వేయాలని కోర్టులో పిటీషన్

Webdunia
గురువారం, 24 ఆగస్టు 2023 (15:29 IST)
తిరుమల అలిపిరి మార్గంలో ఇటీవల చిరుతపులులు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో అలిపిరి నుండి తిరుమల వరకు నడకదారిలో ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని హైకోర్టులో పిల్ ధాఖలు చేశారు టిటిడి మాజీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి. భక్తులను పులుల బారినుండి కాపాడాలని పిల్‌లో ఆయన పేర్కొన్నారు. 
 
చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలిక లక్షిత కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని పిటిషనర్ డిమాండ్ చేశారు. ఐరన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేవిధంగా టిటిడి, ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిల్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరుపు హైకోర్టులో పిల్ ఫైల్ చేసారు న్యాయవాది యలమంజుల బాలాజీ. ఈ కేసు సోమవారం విచారణకు వచ్చే అవకాశం వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను OG అంటే మీరు క్యాజీ అంటే నేనేం చేయాలి: పవన్ కల్యాణ్ (video)

35-చిన్న కథ కాదు'- మనందరి కథ : హీరో రానా దగ్గుబాటి

సుహాస్ హీరోగా కోర్టు డ్రామా జనక అయితే గనక.. ఫస్ట్ లుక్

పేక మేడలు సినిమా నుంచి సెకండ్ సింగిల్ ఆడపిల్ల .. విడుదల

వెంకటేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్స్ లెంట్ వైఫ్ పాత్రల చుట్టూ తిరిగే కథే వెంకీ మూవీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments