Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహార పంపిణీ కార్యక్రమం

ఐవీఆర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (16:41 IST)
మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజానికి  అవసరమైన సమయాల్లో సేవ చేయడానికి కట్టుబడి ఉంది. గత 48 గంటల్లో భారీ వర్షాలు మరియు కృష్ణా నది వరదల కారణంగా అత్యంత ప్రభావితమైన ప్రాంతాలలో ఒకటైన తాడేపల్లిలో ఆసుపత్రి తరుపున ఆహార పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆసుపత్రి సిబ్బంది మరియు వాలంటీర్ల ద్వారా బాధిత కుటుంబాలకు ఆహారం పంపిణీ చేయబడింది.

మణిపాల్ హాస్పిటల్ విజయవాడ సమాజ సంక్షేమం కోసం కట్టుబడి ఉంది మరియు  విపత్తు సమయం లో  సేవలను అందించడానికి  ప్రయత్నిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ బ్యాలెన్స్ అవేర్‌నెస్ వీక్‌లో వెర్టిగో చక్కర్ అంటే ఏమిటో తెలుసుకుందాం

అధిక రక్తపోటు వున్నవారు దూరం పెట్టాల్సిన పదార్థాలు

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

తర్వాతి కథనం