Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి సహాయనిధికి మణిపాల్ హాస్పిటల్ రూ. 25 లక్షల విరాళం

ఐవీఆర్
గురువారం, 12 సెప్టెంబరు 2024 (23:22 IST)
వరద బాధితులకు అండగా నిలిచేందుకు విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25 లక్షల అందించింది. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మణిపాల్ హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చింది.
 
ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ... 'గతంలో ఎన్నడూ లేని వరదలను విజయవాడ ప్రజలు ఎదుర్కొన్నారు. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ఇలాంటి సమయంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మణిపాల్ హాస్పిటల్ ముందుకు వచ్చింది. మా వంతు సాయంగా వరద బాధితులకు రూ.25 లక్షలు అందజేశాము. గతంలో కూడా ప్రజలకు కష్ట సమయంలో మణిపాల్ హాస్పిటల్ అండగా నిలిచిందని చెప్పడానికి గర్వపడుతున్నాము' అని అన్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments