Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పు అడిగాడు... ఇవ్వ‌నంటే ఖ‌తం చేశాడు...

Webdunia
మంగళవారం, 31 ఆగస్టు 2021 (11:06 IST)
అప్పు అగితే ఇవ్వలేదనే కోపంతో ఒక వ్యక్తిని హత్య చేసిన ఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొండపాటూరు గ్రామంలో సంచలనం సృష్టించింది. కొండపాటూరు గ్రామంలో ఈనెల 23న హత్య జరిగింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మృతుడి ఇంటి వెనుక నివాసం ఉంటున్న కిరణ్ కుమార్ అనే యువకుడు ఈ హ‌త్య‌కు పాల్ప‌డ్డాడ‌ని విచార‌ణ‌లో తేల్చారు. 
 
డబ్బులు అడిగితే ఇవ్వలేదనే కోపంతో, సుత్తితో తలపై కొట్టి మృతుని ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని పరారయ్యాడ‌ని వివ‌రించారు. పొన్నూరు రూరల్ సీఐ ఆధ్వర్యంలో కేసు విచారించి ముద్దాయిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరచనున్నారు. 
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాపట్ల డి.ఎస్.పి శ్రీనివాసరావు మాట్లాడుతూ, మృతుడు కొండపాటూరు గ్రామంలో పట్టాలు కుట్టుకుంటూ, వడ్డీ వ్యాపారం చేసుకునే మృతుడిని, ముద్దాయి కిరణ్ కుమార్ ఎన్నిసార్లు డబ్బులు అడిగినా ఇవ్వకపోవడంతో, మృతుడు ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి సుత్తితో తలపై మోది అత్యంత దారుణంగా హత్య చేశారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vasishtha N. Simha: ఓదెల సినిమా వలన కొన్నేళ్ళుగా పాడలేకపోతున్నా : వశిష్ఠ ఎన్. సింహ

కంటెంట్ నచ్చితే భాషతో సంబంధంలేకుండా ప్రమోట్ కి ముందుంటా : హరీష్ శంకర్

దైవ‌స‌న్నిధానంలో క‌ర్మ‌ణి మూవీ ప్రారంభోత్స‌వం

ఎలాంటివారితో తీయకూడదో చౌర్య పాఠం తో తెలుసుకున్నా : త్రినాథ్ రావ్ నక్కిన

విజయశాంతితో ప్రచారం చేసినా అర్జున్ s/o వైజయంతి కలెక్షన్లు పడిపోయాయి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments