Webdunia - Bharat's app for daily news and videos

Install App

వితంతు మహిళపై భర్త అత్యాచారం.. సెల్‌ఫోన్‌లో రికార్డు చేసిన భర్త

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వితంతు మహిళకు అత్యాచారం జరిగింది. వితంతు మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతుంటే.. అతని భార్య ఆ తతంగాన్ని రికార్డు తీసింది. సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను రిక

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (11:00 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. వితంతు మహిళకు అత్యాచారం జరిగింది. వితంతు మహిళపై ఓ దుండగుడు అత్యాచారానికి పాల్పడుతుంటే.. అతని భార్య ఆ తతంగాన్ని రికార్డు తీసింది. సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను రికార్డుచేసి ఆమెను శారీరకంగా ఉపయోగించుకుంటున్నాడు. ఈ వేధింపులు భరించలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకి వెళితే.. ఖమ్మం పట్టణంలోని పరికముక్కల కాలనీకి చెందిన ఓ వితంతువు ఫ్యాన్సీ దుకాణం నిర్వహిస్తోంది. దుకాణ అవసరాల నిమిత్తం ఆమె పోలీస్ కాలనీలో నివసిస్తోన్న వ్యాపారి సత్యనారాయణ ఇంటికి వెళ్తుండేది. అలా ఆ కుటుంబంతో ఏర్పడిన పరిచయంతో ఓ ఫంక్షన్‌కు హాజరైంది. అయితే ఆమెకు సత్యనారాయణ మద్యం తాగించాడు. 
 
మద్యం మత్తులో ఉండగా.. ఆమెపై సత్యనారాయణ అత్యాచారానికి పాల్పడ్డాడు. అతను అత్యాచారం చేస్తోంటే అతడి భార్య వసంత సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. ఈ వీడియోను అడ్డుపెట్టుకొని సత్యనారాయణ ఆమెను తరచూ శారీరకంగా వేధిస్తున్నాడు. అతడి వేధింపులు భరించలేక భాదితురాలు ఖానాపురం హావేలీ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments