Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ బ్రిడ్జిపై వ్యానుతో పాదచారులను ఢీకొట్టిన ఉగ్రమూకలు.. ఆరుగురు మృతి

బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయాయి. లండన్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. లండన్‌ బ్రిడ్జిపై పాదచారులను ఉగ్రమూకలు వ్యానుతో ఢీకొట్టారు. బోరోహ్‌ మార్కెట్‌లో ప్రజలపై కత్త

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (10:21 IST)
బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయాయి. లండన్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. లండన్‌ బ్రిడ్జిపై పాదచారులను ఉగ్రమూకలు వ్యానుతో ఢీకొట్టారు. బోరోహ్‌ మార్కెట్‌లో ప్రజలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనల్లో ఆరుగురు పౌరులు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
దాడులకు పాల్పడిన ముగ్గురిని భద్రతా బలగాలు హతమార్చాయి. అలాగే లండన్‌ వంతెనను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. క్షతగాత్రులకు ఐదు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న భద్రతాదళాధికారులు తెలిపారు. లండన్ బ్రిడ్జ్ బ్రిటన్‌కు గుండెకాయ వంటిదని అలాంటి ప్రాంతంలో ఐఎస్ ఉగ్రమూకలు దాడులకు పాల్పడటంపై భద్రతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

కాలం రాసిన కథలు సినిమాకు సీక్వెల్ గా బ్యాచిలర్స్ ప్రేమకథలు ప్రారంభం

ఆర్టిస్టుల ముసుగు సస్పెన్స్ తోపాటు మిత్ర మండలి టైటిల్ ప్రకటించిన బన్నీవాస్

నార్నే నితిన్, సతీష్ వేగేశ్న కాంబోలో శ్రీ శ్రీ శ్రీ రాజావారు చిత్రం రివ్యూ

Pawan: హరి హర వీర మల్లు జూన్ 12వ తేదీకి విడుదల లేదు - నిర్మాత ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments