Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ బ్రిడ్జిపై వ్యానుతో పాదచారులను ఢీకొట్టిన ఉగ్రమూకలు.. ఆరుగురు మృతి

బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయాయి. లండన్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. లండన్‌ బ్రిడ్జిపై పాదచారులను ఉగ్రమూకలు వ్యానుతో ఢీకొట్టారు. బోరోహ్‌ మార్కెట్‌లో ప్రజలపై కత్త

Webdunia
ఆదివారం, 4 జూన్ 2017 (10:21 IST)
బ్రిటన్‌లో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి పెట్రేగిపోయాయి. లండన్‌లో రెండు చోట్ల ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. లండన్‌ బ్రిడ్జిపై పాదచారులను ఉగ్రమూకలు వ్యానుతో ఢీకొట్టారు. బోరోహ్‌ మార్కెట్‌లో ప్రజలపై కత్తులతో దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనల్లో ఆరుగురు పౌరులు మృతి చెందగా, 30 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 
 
దాడులకు పాల్పడిన ముగ్గురిని భద్రతా బలగాలు హతమార్చాయి. అలాగే లండన్‌ వంతెనను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. క్షతగాత్రులకు ఐదు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్న భద్రతాదళాధికారులు తెలిపారు. లండన్ బ్రిడ్జ్ బ్రిటన్‌కు గుండెకాయ వంటిదని అలాంటి ప్రాంతంలో ఐఎస్ ఉగ్రమూకలు దాడులకు పాల్పడటంపై భద్రతాధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

మంచు మనోజ్‌ను చూసి బోరున ఏడ్చేసిన మంచు లక్ష్మి! (Video)

చియాన్ విక్రమ్‌ తనయుడితో మలయాళ బ్యూటీ డేటింగ్!!

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments