Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో దారుణ ఘటన: గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో..?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (18:53 IST)
ఏపీలోని శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వ్యక్తిని దుండగులు హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గూనపాలేనికి చెందిన దీర్గాశి హరీష్ కుమార్ బయట మాట్లాడుకుంటున్నారు. 
 
ఇంతలోనే అక్కడికి కొందరు దుండగులు వచ్చి గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో దీర్గాశి కరుణ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు. 
 
హరీష్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు పాత కక్షలే కారణం వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పట్టణంలో కొత్త రాబిన్‌హుడ్ వచ్చింది ఓటీటీలోకి హరి హర వీర మల్లు

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments