Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో దారుణ ఘటన: గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో..?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (18:53 IST)
ఏపీలోని శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వ్యక్తిని దుండగులు హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గూనపాలేనికి చెందిన దీర్గాశి హరీష్ కుమార్ బయట మాట్లాడుకుంటున్నారు. 
 
ఇంతలోనే అక్కడికి కొందరు దుండగులు వచ్చి గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో దీర్గాశి కరుణ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు. 
 
హరీష్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు పాత కక్షలే కారణం వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments