Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాకుళంలో దారుణ ఘటన: గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో..?

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (18:53 IST)
ఏపీలోని శ్రీకాకుళంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే ఒక వ్యక్తిని దుండగులు హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. గూనపాలేనికి చెందిన దీర్గాశి హరీష్ కుమార్ బయట మాట్లాడుకుంటున్నారు. 
 
ఇంతలోనే అక్కడికి కొందరు దుండగులు వచ్చి గొడ్డలి, తుపాకీ, ఇనుప రాడ్డులతో తీవ్రంగా దాడి చేశారు. ఈ ఘటనలో దీర్గాశి కరుణ్ కుమార్ అక్కడిక్కడే మృతి చెందారు. 
 
హరీష్ కుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఇందుకు పాత కక్షలే కారణం వుండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

తర్వాతి కథనం
Show comments