Webdunia - Bharat's app for daily news and videos

Install App

నడుముకు నల్లని తాడు.. చాలా బలంగా కనిపించాడు..

Webdunia
మంగళవారం, 6 నవంబరు 2018 (10:41 IST)
మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ఇంట్లోకి ఆగంతకుడు ప్రవేశించాడు. ప్రణయ్ హత్య కేసులో నిందితులపై పీడీ చట్టం నమోదైన తరువాత ఈ ఘటన జరిగిందని, దీంతో తమకు చాలా భయంగా ఉందని ప్రణయ్ భార్య అమృత వర్షిణి తెలిపింది.


ముఖానికి మాస్క్, నడుముకు నల్లని తాడు ధరించిన ఆ ఆగంతకుడు చాలా బలంగా కనిపించాడని అమృత చెప్పింది. తనను హత్య చేయాలని కొందరు నిఘా పెట్టారని అమృత వర్షిణి మీడియా ముందు అమృత చెప్పుకొచ్చింది.
 
తన ఇంట్లోకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ప్రవేశించాడని, అది సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇద్దరు కానిస్టేబుళ్లు తమ ఇంటి పైగదిలో ఉంటూ గస్తీ నిర్వహిస్తున్నారని.. కానిస్టేబుల్‌ను చూసిన ఆగంతకుడు గోడ దూకి పారిపోయాడని వెల్లడించింది. ఇంట్లోకి వచ్చిన వ్యక్తి, ముఖద్వారానికి ఉన్న కర్టెన్‌ను తొలగించి, లోపలికి చూశాడని చెప్పింది. 
 
తనను చంపితే, అమృత తమ నుంచి దూరమవుతుందన్న ఆలోచనతో ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ఇదే మీడియా సమావేశంలో పాల్గొన్న ప్రణయ్‌ తండ్రి బాలస్వామి ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments