Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనావైరస్‌తో వ్యక్తి మృతి, ఆ ఎస్ఐ ఏం చేశారంటే?

Webdunia
శుక్రవారం, 17 జులై 2020 (11:26 IST)
కరోనా వ్యాధి సోకిందంటే చాలు ఎవరూ ప్రక్కకు రారు. అలాంటి సందర్భంలో కన్నతల్లి అయినా కన్నతండ్రి అయినా దగ్గరకు వస్తున్న సందర్భాలు వుండవు. ఒకవేళ ఆ వ్యాధితో మరణిస్తే అక్కడికక్కడే మృతిచెందినవారిని వదిలి వేయాల్సిందే. అటువంటి తరుణంలో ఓ ఎస్ఐ తన మానవత్వాన్ని చాటుకున్నారు.
 
కుటుంబ సభ్యులు సైతం దూరంగా ఉండగా అన్నీ తానై చూసుకున్నారు. అంత్యక్రియలతో సహా పలు కార్యక్రమాలను చూసుకున్నారు. వాస్తవంగా పోలీసులు కఠినంగా ఉంటారని ప్రజల అభిప్రాయం. కరోనా వ్యాధితో మరణించిన ఓ వ్యక్తి అంత్యక్రియలను ఉరవకొండ ఎఎస్ఐ ధరణిబాబు దగ్గరుండి జరిపించారు.
 
వివరాలిలా వున్నాయి. ఉరవకొండకు చెందిన ఓ వ్యక్తి ఈ నెల 15 రాత్రి తీవ్ర జ్వరంతో ఉండటంతో కుటుంబ సభ్యులు 108తో పాటు ఉరవకొండ ఎస్ఐకి సమాచారం అందించారు. ఎస్ఐ వెంటనే స్పందించి ప్రైవేట్ ఆంబులెన్స్‌తో బాధితుడ్ని అనంతపురం ఆస్పత్రికి తరలించారు. బాధితుడికి చికిత్స చేసినా ఫలించలేదు. దీనితో అతడు మరణించడంతో అతని మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి తానే అన్ని కర్మకాండలను పూర్తిచేసాడు.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments