Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా రాదని... పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగి.. యువకుడి మృతి

Webdunia
శనివారం, 13 నవంబరు 2021 (15:05 IST)
కరోనా రాకుండా ఉండేందుకు చిట్కా పాటించి ఓ యువకుడు చనిపోగా, ఇద్దరు కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ట్రీట్​మెంట్​ తీసుకుంటున్న ఘటన హైదరాబాద్‌లోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. మచ్చ బొల్లారం పరిధి చంద్రనగర్ కాలనీకి చెందిన సురేశ్​(30) ప్రైవేటు ఎంప్లాయ్​. పాలలో నల్ల ఉప్పు వేసుకుని తాగితే కరోనా రాదని ఇరుగు పొరుగు ఇచ్చిన సలహాతో సురేశ్​తో పాటు అతని భార్య సంధ్య, తల్లి లక్ష్మి కొంతకాలంగా పాటిస్తున్నారు. 
 
మంగళవారం రాత్రి కూడా వారు పాలలో నల్ల ఉప్పు వేసుకొని తాగారు. కొద్దిసేపటికి ముగ్గురు వాంతులు చేసుకోగా సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. సురేశ్ కండీషన్ ​సీరియస్​గా ఉండగా గాంధీ ఆస్పత్రికి తరలించగా ట్రీట్​మెంట్​ తీసుకుంటూ శుక్రవారం చనిపోయాడు. అతని భార్య, తల్లి ట్రీట్​మెంట్​తీసుకుంటున్నారు. కుటుంబసభ్యుల కంప్లయింట్​తో అల్వాల్ పోలీసులు కేసు ఫైల్​ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments