Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిని చంపి ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి మూసీ నదిలో పారేశారు!

హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్

Webdunia
ఆదివారం, 4 డిశెంబరు 2016 (14:29 IST)
హైదరాబాద్ నగర శివారు ప్రాంతలో ఓ దారుణం జరిగింది. రాజేంద్రనగర్‌ పరిధి అత్తాపూర్‌ సమీపంలో మూసీ కాలువ సమీపంలో ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. దుండగులు ఓ వ్యక్తిని ఎక్కడో హత్య చేసి మృతదేహాన్ని ప్లాస్టిక్‌ డ్రమ్ములో కుక్కి మురికి కాలువలో పడేశారు. 
 
హుతుడి చొక్కాజేబులోని పర్సు ఆధారంగా అతడిని రంగారెడ్డి జిల్లా కుల్కచెర్ల గ్రామానికి చెందిన రవీందర్‌గా గుర్తించారు. రవీందర్‌ గత ఐదు సంవత్సరాలుగా పంజాగుట్టలోని జీయో ఆస్పత్రిలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల నుంచి తమ తండ్రి కనిపించడంలేదని రవీందర్‌ కుమారుడు శేఖర్‌ పోలీసులకు తెలిపారు.
 
హతుడికి, అతని తల్లిదండ్రుల మధ్య తరుచూ గొడవలు జరిగేవని.. మద్యం తాగివచ్చి వేధించేవాడని చెప్పాడు. గతంలో స్వగ్రామంలో జరిగిన ఓ హత్యలో రవీందర్‌ నిందితుడిగా ఉన్నాడని.. పాతకక్షలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments