Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని భార్య చేత యాసిడ్ తాగించాడు.. చివరికి..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:48 IST)
ఆధునికత పెరిగినా.. మహిళలు అన్నీ రంగాల్లో రాణించినా ఆడ శిశువులను చిన్నచూపు చూసే దుర్మార్గులున్నారు. ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.. ఆ కసాయి భర్త. 
 
విశాఖ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని భార్యచేత యాసిడ్ తాగించాడు కసాయి భర్త. ఆడపిల్ల పుట్టిందని బెదిరించి వాటర్ బాటిల్లో యాసిడ్ కలిపి తాగించాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో అపర్ణ మంచాన పడింది. ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. 
 
భర్త గంగునాయుడు అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ బంధువులు, మాదిగ రాజకీయ పోరాట సమితి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments