Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆడపిల్ల పుట్టిందని భార్య చేత యాసిడ్ తాగించాడు.. చివరికి..?

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (18:48 IST)
ఆధునికత పెరిగినా.. మహిళలు అన్నీ రంగాల్లో రాణించినా ఆడ శిశువులను చిన్నచూపు చూసే దుర్మార్గులున్నారు. ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.. ఆ కసాయి భర్త. 
 
విశాఖ జిల్లాలో ఈ దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని భార్యచేత యాసిడ్ తాగించాడు కసాయి భర్త. ఆడపిల్ల పుట్టిందని బెదిరించి వాటర్ బాటిల్లో యాసిడ్ కలిపి తాగించాడు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో అపర్ణ మంచాన పడింది. ఆసుపత్రిలో జాయిన్ చేయడంతో అసలు విషయం బయటపడింది. 
 
భర్త గంగునాయుడు అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ బంధువులు, మాదిగ రాజకీయ పోరాట సమితి కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments