Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవ్యాంధ్ర అభివృద్ధిలో భాగస్వాములవుతాం : మలేషియా మంత్రి మహ్మద్

Webdunia
బుధవారం, 4 మే 2016 (10:30 IST)
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో తాము భాగస్వాములవుతామని మలేషియా మంత్రి ముస్తఫా మహ్మద్ స్పష్టం చేశారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా ఆదుకునేందుకు, సహకరించేందుకు తమ ప్రభుత్వం ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. 
 
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన తర్వాత మహ్మద్ మాట్లాడుతూ... చంద్రబాబు నాయకత్వంలో భాగస్వాములయ్యేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు విజన్‌ ఉన్న నాయకుడని కొనియాడారు. 
 
ఆ తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ.. అంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలు ఉన్నాయని, ఖనిజ సంపదకు కొదవ లేదన్నారు. రాష్ట్రాన్ని తయారీ రంగ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శ్రీసిటీలో ప్రపంచస్థాయి సదుపాయాలు కల్పిస్తామని... ఇక్కడ ఇప్పటికే 26 దేశాలు తమ పరిశ్రమలు నెలకొల్పినట్లు తెలిపారు. 

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments