Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్ కార్చిచ్చు... షాకాజ్‌ నోటీసులు జారీ చేసిన ఎన్జీటీ

Webdunia
బుధవారం, 4 మే 2016 (10:18 IST)
ఉత్తరాఖండ్ కార్చిచ్చుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. ఉత్తరాఖండ్‌, హిమాచల ప్రదేశ్‌లకు నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ నోటీసులు జారీ చేసింది. కొన్ని రోజులుగా ఆ రాష్ట్రాల్లోని అడవుల్లో వ్యాపిస్తున్న మంటల్ని అదుపు చేయడానికి ఏమి చర్యలు తీసుకున్నారో తెలపాలని పర్యావరణ, అటవీ శాఖను ఆదేశించింది. 
 
ఈ విషయాన్ని అంతా చాలా సాధారణంగా తీసుకుంటున్నారని అది తమను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేసిందని బెంచ్‌ వ్యాఖ్యానించింది. కొన్ని రోజుల క్రితం ఉత్తరాఖండ్‌లో ప్రారంభమైన ఈ అటవీ మంటలు హిమాచల ప్రదేశ్‌ రాష్ట్రానికి వ్యాపించిన విషయం తెల్సిందే. ఈ మంటలను ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీవ్రంగా శ్రమించి ఆర్పి వేసిన విషయం తెల్సిందే. 

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments