Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర పండుగ‌గా మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతి

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:47 IST)
మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిని అక్టోబ‌రు 31న రాష్ట్ర పండుగగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.

ఈ మేర‌కు జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ ప‌రిధిలో కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అధికారిక ఉత్స‌వంగా వాల్మీకి జ‌యంతిని జ‌రుపుకోవాల‌న్నారు.

అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు త‌మ ప‌రిధిలోని డివిజ‌న‌ల్‌, మండ‌ల‌, పంచాయ‌తీ, గ్రామ స్థాయి కార్యాల‌యాల్లో ఈ ఉత్స‌వం నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments