Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్ర పండుగ‌గా మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతి

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:47 IST)
మ‌హ‌ర్షి వాల్మీకి జ‌యంతిని అక్టోబ‌రు 31న రాష్ట్ర పండుగగా నిర్వ‌హించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసిన‌ట్లు జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్ తెలిపారు.

ఈ మేర‌కు జిల్లాలోని అన్ని ప్ర‌భుత్వ శాఖ‌లు త‌మ ప‌రిధిలో కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ అధికారిక ఉత్స‌వంగా వాల్మీకి జ‌యంతిని జ‌రుపుకోవాల‌న్నారు.

అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల అధికారులు త‌మ ప‌రిధిలోని డివిజ‌న‌ల్‌, మండ‌ల‌, పంచాయ‌తీ, గ్రామ స్థాయి కార్యాల‌యాల్లో ఈ ఉత్స‌వం నిర్వ‌హించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments