Webdunia - Bharat's app for daily news and videos

Install App

మచిలీపట్నం పోర్టును వెంటనే పూర్తి చేయాలి: జగన్

Webdunia
గురువారం, 19 డిశెంబరు 2019 (05:47 IST)
మచిలీపట్నం పోర్టును వెంటనే పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్​ ఆదేశించారు. క్యాంపు కార్యాలయంలో పరిశ్రమల అధికారులతో సమావేశమైన సీఎం.. రాష్ట్రంలోని 25 నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటుపై చర్చించారు.

పరిశ్రమల శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్న పోర్టులు, కొత్త పోర్టుల ప్రతిపాదనలపై సమీక్షించారు. దుగరాజపట్నం, రామాయపట్నం, మచిలీపట్నం, నక్కపల్లి, కళింగపట్నం, భావనపాడు పోర్టుల ప్రణాళికల తయారీకి ఆదేశించారు. తొలి దశలో భావనపాడు, మచిలీపట్నం, రామాయపట్నం పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.

మచిలీపట్నం పోర్టుకు భూమి అందుబాటులో ఉండటంతో వెంటనే పూర్తి చేయాలని పేర్కొన్నారు. మిగిలిన పోర్టుల నిర్మాణ స్థలాల్లో వెంటనే భూమి సేకరించాలని అధికారులను ఆదేశించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులకు జూన్ కల్లా ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. మే, జూన్ నాటికల్లా రెండుపోర్టులకూ శంకుస్థాపన చేస్తామని జగన్ చెప్పారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments