Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో లంపి వైరస్ కలకలం.. 26 పశువులకు సోకిందట!

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2022 (21:17 IST)
గుంటూరులో లంపి వైరస్ కలకలం రేపింది. తాడేపల్లిలో దాదాపు 26 పశువులు లంపి వైరల్ బారినపడటంతో పశువుల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లంపి వైరస్ సోకిన పశువులను పరిశీలించేందుకు అధికారులు లేటు స్పందించారని తెలిసింది.  లంపి వైరస్‌పై అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం మండలంలోని వివిధ గ్రామాల్లో తిరుగుతూ పశువులకు వ్యాక్సిన్లు వేస్తున్నారు.
 
తాడేపల్లి మండలంలో 26 పశువులకు వైరస్ లక్షణాలు ఉండటంతో వాటికి టీకాలు వేశారు. ప్రాతూరులోని ఎస్సీ కాలనీలో ఆవులకు లంబి వైరస్ లక్షణాలు బయటపడటంతో.. వాటి కాపర్లు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన తాడేపల్లి పశు వైద్య అధికారులు మండలంలో ఉన్న ఆవులకు గోపాల మిత్రల ద్వారా వ్యాక్సిన్ వేయిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nikhil Siddhartha: నిఖిల్ సిద్ధార్థ సినిమా సెట్‌లో వరదలు వచ్చాయ్! (video)

కాంతారా-2 షూటింగ్‌లో విషాదం- ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమూత

ప్రిజం పబ్‌లో గొడవ : నటి కల్పిక గణేశ్‌పై కేసు

Varun Tej : మాల్దీవుల విహారయాత్ర లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

NTR: వార్ 2 కోసం డబ్బింగ్ ప్రారంభించిన మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments