Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేయసి దూరమైందని విషం తాగిన తమ్ముడు... మిగిలినదాన్ని సేవించిన అన్న

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (14:25 IST)
ప్రేయసి దూరమైందని తమ్ముడు మద్యంలో విషం కలుపుకుని మద్యం సేవించాడు. ఈ విషయం తెలుసుకున్న అన్న.. మిగిలిన విషాన్ని సేవించాడు. మణినగర్ పుదూర్‌కు చెందిన రాజా, విజయ్ అనే సోదరులు ఉన్నారు. వీరిలో రాజాకు 5 నెలల క్రితం వివాహమైంది. అతని తమ్ముడు విజయ్‌కి చెన్నైలో పనిచేస్తున్న ఓ యువతితో పరిచయం ఏర్పడగా, అది చివరకు ప్రేమకు దారితీసింది. 
 
ఈ క్రమంలో విజయ్‌ను ఆ యువతి దూరంగా పెట్టసాగింది. దీన్ని జీర్ణించుకోలేక పోయిన విజయ్... మద్యంలో విషం కలుపుకుని సేవించాడు. ఆపై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో ఇంటికి వచ్చిన రాజా, మద్యంలో విషం కలిపున్న సంగతి తెలియక, దాన్ని తాగేసి, ఆపై నోట్లో నుంచి నురగలు కక్కుతూ కేకలు పెట్టాడు. దీంతో స్థానికులు వారిద్దరినీ ఆసుప్రతికి తరలించేలోగానే, ఇరువురూ ప్రాణాలు వదిలారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా ఇండస్ట్రీ ఆంధ్రకు రాదు: పవన్ కళ్యాణ్

Rajinikanth: రజనీకాంత్ కూలీ సిద్ధమవుతోంది - ఓటీటీ కన్ ఫామ్స్

గాలి కిరీటీరెడ్డి జూనియర్ చిత్రానికి మిగిలింది రెండు రోజులే

హాట్ కేకుల్లా 'వీరమల్లు' : బుక్‌ మై షో క్రాష్? - ఆంధ్రాలో రూ.1000 - తెలంగాణాలో టిక్కెట్ ధర రూ.600

ZEE5 లో ఆడియెన్స్‌ను అల‌రిస్తూ దూసుకెళ్తోన్న భైర‌వం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments