Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరదాగా బందర్ బీచ్‌కు వెళ్లిన ప్రేమ జంట: ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్

Webdunia
శుక్రవారం, 11 మార్చి 2022 (11:23 IST)
కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్‌లో దారుణం చోటుచేసుకుంది. ప్రేమజంటపై దాడి చేసి యువకుడిని చెట్టుకు కట్టేసి యువతిపై సామూహిక అత్యాచారం చేసారు కామాంధులు.

 
పూర్తి వివరాలు ఇలా వున్నాయి. మంచిలీపట్నంకు చెందిన ప్రేమికులు ఇద్దరూ సరాదాగా బందరు మండలంలోని పల్లెపాలెం బీచ్ ఒడ్డుకు వెళ్లారు. వీరు ఇద్దరే అటుగా వెళ్లడాన్ని కొందరు తాగుబోతు యువకులు గమనించారు.

 
వారి వెనకే ఫాలో అయ్యారు. కొంతదూరం వెళ్లాక ఇద్దరిపై దాడి చేసి, యువకుడిని చెట్టుకు కట్టేసారు. ఆ తర్వాత యువతిపై ఆ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కుమార్తె ద్వారా విషయాన్ని తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం