Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్య

Webdunia
మంగళవారం, 8 నవంబరు 2022 (17:49 IST)
తిరుపతిలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ఉత్తర మాడ వీధిలోని ఓ లాడ్జిలో సోమవారం ఉదయం ఏడు గంటలకు ఓ ప్రేమ జంట గదిని అద్దెకు తీసుకుని దిగారు. ఆ గదిలో వీరిద్దరూ ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. 
 
ఈ యువతికి ఇటీవలే మరో యువకుడితో వివాహమైంది. నిజానికి ఈమె మరో యువకుడితో చాలాకాలంగా ప్రేమలో ఉంది. తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి చేయడాన్ని జీర్ణించుకోలేక ఆ యువతి తన ప్రియుడితో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. 
 
మృతురాలిని తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన అనూషగా గుర్తించగా, యువకుడిని హైదరాబాద్ నగరానికి చెందిన కృష్ణారావుగా గుర్తించారు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

VN Aditya: ఫెడరేషన్ నాయకులను మారిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి : VN ఆదిత్య

వాళ్లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తారు... మేము ఎడ్యుకేట్ చేస్తాం : ఏఆర్ మురుగదాస్

రీ రిలీజ్‌కు సిద్దమైన 'స్టాలిన్' మూవీ

పవన్ కళ్యాణ్ ఓ పొలిటికల్ తుఫాను : రజనీకాంత్

వీధి కుక్కలను చంపవద్దు అంటే ఎలా? దత్తత తీసుకోండి.. హ్యాష్ ట్యాగ్ సృష్టించండి.. వర్మ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments