తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (16:11 IST)
శ్రీవారి సేవ కోసం తెలంగాణ నుంచి వచ్చి, తిరుమలలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడిన సుమ‌న్ క‌న్నుమూశాడు. భ‌వ‌నంపై నుంచి కింద ప‌డిన త‌ర్వాత అత‌డిని చికిత్స్ కోసం స్విమ్స్ ఆసుపత్రి కి త‌ర‌లించారు. 
 
చికిత్స పొందుతున్న సుమన్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుమన్‍‌ను పరామర్శించారు టీటీడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్.. మృత దేహ‌న్ని స్వ‌స్థ‌లానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

యాంకర్ శివజ్యోతి ఆధార్ కార్డును టిటిడి బ్లాక్ చేసిందా? (video)

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నతిమ్మరాజుపల్లి టీవీ మూవీ ఫస్ట్ సింగిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

తర్వాతి కథనం
Show comments