Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో శ్రీవారి భక్తుడు మృతి

Webdunia
మంగళవారం, 9 జులై 2019 (16:11 IST)
శ్రీవారి సేవ కోసం తెలంగాణ నుంచి వచ్చి, తిరుమలలో ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడిన సుమ‌న్ క‌న్నుమూశాడు. భ‌వ‌నంపై నుంచి కింద ప‌డిన త‌ర్వాత అత‌డిని చికిత్స్ కోసం స్విమ్స్ ఆసుపత్రి కి త‌ర‌లించారు. 
 
చికిత్స పొందుతున్న సుమన్ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో సుమన్‍‌ను పరామర్శించారు టీటీడి ఛైర్మెన్ వై.వి.సుబ్బారెడ్డి, స్విమ్స్ డైరెక్టర్ రవికుమార్.. మృత దేహ‌న్ని స్వ‌స్థ‌లానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments