Webdunia - Bharat's app for daily news and videos

Install App

సచివాలయంలో కొలువుదీరిన మట్టి గణపతి...

అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది.

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (20:29 IST)
అమరావతి : భారతీయ సంస్కృతిలో ప్రకృతి ఆరాధనకే అధిక ప్రాధాన్యత ఉంది. పండగుల వెనుకున్న పరామర్థం కూడా అదేనని భావిస్తూ... ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహారశాల అసోసియేషన్ మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి చవితి ఉత్సవాలకు శ్రీకారం చుట్టింది. సచివాలయంలోని మూడో బ్లాక్ క్యాంటీన్లో వినాయక చవితి వేడుకలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి.
 
అయిదు అడుగుల మట్టి గణపతిని ప్రతిష్టించి, శాస్త్రోక్తంగా భక్తిప్రపత్తులతో పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో సచివాలయ ఉద్యోగుల సహకార సంఘం ఫలహార శాల అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ వేడుకలు ఈ నెల 19వ తేదీ వరకూ నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు వంకాయల శ్రీనివాసరావు తెలిపారు. ఈ పూజా కార్యక్రమంలో సంఘం కార్యదర్శి కేవీఎల్ కాళీకుమార్, ట్రెజరర్ కొండారెడ్డి, ప్రతాప్ రెడ్డి, వరాలు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anjali: అంజలి లీడ్ రోల్ లో డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులిచర్ల చిత్రం

అఖండ2 కి నందమూరి బాలకృష్ణ డబ్బింగ్ పూర్తి చేశారు

గర్భవతి అని తెలిసినా ఆ నిర్మాత వదిలిపెట్టలేదు : రాధిక ఆప్టే

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

తర్వాతి కథనం
Show comments