Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిర్యాలగూడ పరువు హత్య... నిందితుల ఆచూకి చెప్పినవారికి పారితోషికం...

నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన

Webdunia
శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (19:26 IST)
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో శుక్రవారం ఉదయం స్థానిక జ్యోతి ఆసుపత్రి వద్ద అత్యంత కిరాతకంగా హత్య చేయబడిన ప్రణవ్ కేసులో పరారీలో ఉన్న ఏ-1 నిందితుడు తిరునగరు మారుతీ రావు, ఏ-2 నిందితుడు శ్రవణ్‌ల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరి ఆచూకి తెలిసిన వారు నల్గొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్, సెల్ : 94407 95600/ డి.ఎస్.పి. మిర్యాలగూడ శ్రీనివాస్, సెల్ : 94407 95636 నెంబర్లకు సమాచారం ఇవ్వలసిందిగా జిల్లా ఎస్పీ రంగనాధ్ కోరారు. 
 
ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం పోలీస్ శాఖ తరపున అందచేస్తామని ఆయన తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని చెప్పారు. మిర్యాలగూడ పట్టణంలో జరిగిన ఈ పరువు హత్యకు సంబంధించి నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, సాధ్యమైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని ఆయన తెలిపారు. నిందితుల ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments