Webdunia - Bharat's app for daily news and videos

Install App

పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని చూశారు: చంద్రబాబుపై గోరంట్ల మాధవ్ ఫైర్

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (07:33 IST)
టీడీపీ అధినేత చంద్రబాబు పచ్చి అబద్దాన్ని నిజం చేయాలని లోక్‌సభలో ప్రయత్నించారని వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి తనను హత్య చేశారని ఎఫ్ఐఆర్ తీసుకోగల సమర్థుడు చంద్రబాబు అని మాధవ్ వ్యాఖ్యానించారు. జగన్ న్యాయబద్ధంగా పాలన చేస్తున్నారని.. వక్రభాష్యం చెప్పడానికి ముందుకు రావొద్దని హితవు పలికారు.

రాయలసీమ జిల్లాల్లో ప్రజలు దుర్భర దారిద్య్రంలో బతుకుతున్నారన్నారు. కుట్ర కుతంత్రాలకు స్వస్తి చెప్పాలని సూచించారు.

గత ఎన్నికల్లో చావు తప్పి కన్నులోట్టబోయినట్లుగా 23 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. రాయిటర్స్ పత్రికలలో తప్పుడు కథనం రాయించారన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అలియా భట్ వెబ్ సిరీస్ లో అడల్ట్ కంటెంట్ సినిమా చేస్తుందా?

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments