Webdunia - Bharat's app for daily news and videos

Install App

గూగుల్‌లో పప్పు కొడితే లోకేష్ పేరు వచ్చింది: మంత్రి అనిల్ కుమార్

Webdunia
శుక్రవారం, 11 జూన్ 2021 (18:52 IST)
గూగుల్‌లో ఎపి పప్పు అని కొడితే నారా లోకేష్ పేరు వచ్చిందంటూ ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రజాధనాన్ని దోచేసి హెరిటేజ్ కంపెనీని చంద్రబాబునాయుడు నడుపుతున్నారని ఆరోపించారు.
 
జగన్‌ను విమర్సించే అర్హత నారా లోకేష్‌కు లేదన్నారు. ఎపిలో టిడిపి పనైపోయిందని.. రైతులకు మంచి చేస్తుంటే టిడిపి చూస్తూ ఉండలేకపోతోందన్నారు. ప్రతి విషయాన్ని టిడిపి రాజకీయం చేస్తోందన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం గురించి మాట్లాడే హక్కు చంద్రబాబు, లోకేష్‌కు లేదన్నారు. 
 
మరోసారి ఎపి సిఎంపై లోకేష్ విమర్సలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని లోకేష్‌ను హెచ్చరించారు. కరోనా సమయంలో ఇంట్లో కూర్చుని నీ కొడుక్కి సైకిల్ నేర్పిస్తున్నావు.. ఆ పని సక్రమంగా చేసుకో.. అంతే తప్ప నోటికొచ్చినట్లు మమ్మల్ని మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments