కొల్లిపరలో వారం రోజుల పాట లాక్డౌన్.. ఏప్రిల్ 10 నుంచి..?

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (15:14 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజు రోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా ఏపీలో వేలాది కేసులు నమోదవుతున్నాయి. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కొల్లిపర మండలంలో లాక్ డౌన్ విధించారు. 
 
కొల్లిపర మండలంలో వారం రోజులపాటు లాక్ డౌన్ విధిస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. ఏప్రిల్ 10 వ తేదీ నుంచి ఈనెల 16 వ తేదీ వరకు వారం రోజులపాటు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. 
 
ఉదయం 6 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలకు అనుమతులు ఇస్తున్నట్టు తహసీల్దార్ పేర్కొన్నారు. హోటల్స్, టీ స్టాల్స్ ను పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఇటీవలే భట్టిప్రోలు మండలంలో కూడా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా పవన్ కళ్యాణ్ "ఓజీ"

నాకేం కాలేదు.. అంతా బాగానే వుంది... మా కారుకు దెబ్బ తగిలింది : విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ కారు ప్రమాదం.. హీరో సురక్షితం

Balakrishna: చిరంజీవి, బాలక్రిష్ణ సినిమాలు ఆగిపోవడానికి వారే కారకులా!

Naga Shaurya: మాస్ హీరోగా నిలబడేందుకు కష్టపడుతున్న నాగ శౌర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments